Sakshi News home page

రైలులోంచి ప్రియురాలిని తోసేశాడు

Published Fri, Apr 24 2015 1:56 AM

Lover attacked by man in train

సాహిబ్‌గంజ్: జార్ఖండ్‌లో ఓ బాలికను ఆమె ప్రియుడే కదులుతున్న రైలులోంచి తోసివేశాడు. సాహిబ్‌గంజ్ సమీపంలోని మహదేవ్‌గంజ్ క్రాసింగ్ వద్ద గురువారం ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక(15)తో పాటు ఆమె ప్రియుడు సాదమ్ హుస్సేన్, అతడి స్నేహితుడు సాహిబ్‌గంజ్ వద్ద రైలు ఎక్కారని, తర్వాత మహదేవ్‌గంజ్ వద్ద బాలిక పడిపోయిందని తెలిపారు.  
 

Advertisement
Advertisement