ముంబై/ న్యూఢిల్లీ: ముంబైలో కల్తీ మద్యం సేవించి 102 మంది మృతిచెందిన కేసులో ప్రధాన నిందితుడిని న్యూఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అయితే పూర్తివివరాలను పోలీసులు వెల్లడించలేదు. గత వారం ముంబైలో కల్తీ మద్యం సేవించడం వల్ల 102 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషయమై మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ స్వాధీన్ క్షత్రియ ఈ దర్యాప్తుకు నేతృత్వం వహించారు.అక్రమంగా దేశీయ మద్యం తయారు చేయడంతో అది సేవించిన 102 మంది మరణించడంతో పాటు మరో 46 మంది అస్వస్థతకు గురై స్థానిక ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.
పశ్చిమ ముంబైలోని మాల్వని కాలనీలో జరిగిన ఈ కల్తీ మద్యం ఘటనపై మూడు నెలల్లో నివేదిక అందిచనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి ఏక్ నాథ్ ఖాడ్సే తెలిపారు. అయితే, మిథనాల్ రంగు కూడా మార్చాలని, లేకుంటే అంధత్వం వచ్చే అవకాశముందని తయారీదారులకు ఆయన సూచించారు. ఇదిలాఉండగా.. 2009లో కల్తీ మద్యంపై తానిచ్చిన కేసును మాల్వాని పోలీసులు నిర్లక్ష్యం చేయడం వల్లనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని స్థానికుడు ముస్తఫా ఖాన్ మీడియాకు తెలిపాడు.
కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
Published Tue, Jun 23 2015 6:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement