ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ తరపున ఆదివారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గోండియాలో జరిగిన ఎన్నికల సభలో మోడీ ప్రసంగించారు. మహారాష్ట్ర భాగ్యరేఖను మార్చే ఎన్నికలని అన్నారు.
కాంగ్రెస్, ఎన్సీపీల పాలనలో మహారాష్ట్రలో అవినీతి రాజ్యమేలిందని మోడీ ఆరోపించారు. 60 ఏళ్లయినా గోండియా ఆదివాసీల జీవితాలు మారలేదని అన్నారు. బీజేపీ పాలనలోని చత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో గిరిజనులు అభివృద్ది చెందారని మోడీ చెప్పారు.
కాంగ్రెస్, ఎన్సీపీ పాలన అవినీతిమయం
Published Sun, Oct 5 2014 6:58 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement