న్యూఢిల్లీ: విద్యుత్తు, నీరు, టెలిఫోన్ బిల్లులు బకాయిలు పడ్డ పార్టీల అభ్యర్థులను కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఈసీ యోచిస్తోంది. దీనిపై అభిప్రాయం తెలపాల్సిందిగా పార్టీలకు ఈసీ లేఖలు రాసింది.
ప్రస్తుతం అభ్యర్థుల పేరున బకాయిలుంటే అనర్హులుగా ప్రకటిస్తోంది. ఇక నుంచి పార్టీ కార్యాలయాల బిల్లులు బకాయిపడ్డా పార్టీ అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటించాలని యోచిస్తోంది.
బకాయిలున్న పార్టీల అభ్యర్థులకు నో చాన్స్!
Published Mon, Mar 27 2017 2:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement