న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ విధానాన్ని ఈ నెల 15వ తేదీతో ముగిస్తామని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధానాన్ని పొడిగించే ఆలోచన లేదని తెలిపింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నిరోధించేందుకు 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ల ఆధారంగా రోజు విడిచి రోజు వాహనాలను రోడ్లకు మీదకు అనుమతించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న ఈ విధానాన్ని 15 తేదీ వరకు కొనసాగించాలని మొదట నిర్ణయించారు. 15 తర్వాత ఈ విధానంపై సమీక్ష నిర్వహిస్తామని ఢిల్లీ రవాణాశాఖ మంత్రి గోపాల్రాయ్ శనివారం తెలిపారు. అయితే ఈ విధానాన్ని మరింతకాలం పొడిగించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
15 రోజలకు మించి కూడా ఈ విధానాన్ని పొడిగించవచ్చునని కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఢిల్లీ వాయుకాలుష్యం తగ్గి వాతావరణ పరిస్థితులు మెరుగయ్యే అవకాశముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ విధానాన్ని కొనసాగిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 'సరి-బేసి' విధానం వల్ల ఇప్పటికే 5893 మందికి చలాన్లు విధించారు. ఈ నేపథ్యంలోనే ఈ విధానం ప్రయోగాత్మక అమలును ఈ నెల 15తో చాలించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
15తో 'సరి-బేసి'కి తెర...
Published Sat, Jan 9 2016 6:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement