అమెరికా, చైనాల తర్వాత మనమే
న్యూఢిల్లీ: అమెరికా, చైనాల తర్వాత అత్యధిక మంది స్థూలకాయులు, అధిక బరువు గల వారు ఉన్న దేశంగా భారత్ నిలిచింది. భారత్లో కౌమారదశలో ఉన్న పిల్లల్లో 11 శాతం, మిగతా పెద్దల్లో 20 శాతం మంది స్థూలకాయులుగా లేదా అధిక బరువుతో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పౌష్టికాహార లోపం సంబంధిత అంశాలపై ‘గ్లోబల్ అలయెన్స్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్’ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ‘మాల్న్యూట్రిషన్ మ్యాపింగ్ ప్రాజెక్టు’ పేరుతో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం..
► వివిధ దేశాల్లో సగం మంది గర్భిణులు, ఐదేళ్లలోపు పిల్లలు 74 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
► {పతి వెయ్యి మంది పిల్లల్లో 56 మంది ఐదో పుట్టినరోజుకు ముందే చనిపోతున్నారు.
► ఐదేళ్లలోపు పిల్లల్లో 47.9 శాతం మంది పెరుగుదల సమస్యలు ఎదుర్కొం టున్నారు.
► పౌష్టికాహార లోపం, స్థూలకాయం, అధిక బరువు వంటివే ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సవాళ్లుగా మారుతున్నాయి.
► భారత్లో చిన్నారుల మరణానికి విటమిన్, ఖనిజ పోషకాలు, ఇతర పౌష్టికాహార లోపమే ప్రధాన సమస్యగా ఉంది.
► దేశంలో 46 శాతం మంది పిల్లలకు మాత్రమే ఆరునెలల పాటు తల్లిపాలు పడుతున్నారు.
► పౌష్టికాహార లోపం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై సుమారు 200 బిలియన్ డాలర్ల భారం పడుతోంది.
► 30కి పైగా అల్ప, మధ్య, అధిక ఆదాయ దేశాలకు చెందిన సమాచారాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా మ్యాపులో చేర్చారు.
స్థూలకాయంలో మూడో స్థానం!
Published Fri, Apr 10 2015 1:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement