బోరివలి, న్యూస్లైన్: రాబోయే శాసన సభ ఎన్నికలల్లో శివసేన పార్టీకే మద్దతు ఇవ్వనున్నట్లు గోరేగావ్ నియోజక వర్గం పరిధిలోని తెలుగు చర్చీల పాస్టర్లు తేల్చిచెప్పారు. శనివారం సాయంత్రం పశ్చి మ గోరేగావ్ పరిధి మోతీలాల్ నగర్లో ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రిస్ట్ అనే తెలుగు చర్చిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రిస్ట్ పాస్టరు ఆర్.ఎస్. రత్నం మాట్లాడారు. స్థానిక తెలుగు పాస్టర్లు అందరూ గతంలో వేర్వేరు పార్టీలకు మద్దతు ఇవ్వడంతో ఐక్యత దెబ్బతిన్నదన్నారు.
తమ సమస్యల పరిష్కారానికి అన్ని చర్చీలు ఏకతాటిపైకి వచ్చి శివసేన పార్టీకి మద్దతు ఇవ్వాల్సి న అవసరం ఉన్నదన్నారు. సిటింగ్ ఎమ్మెల్యే సుభా ష్ దేశాయ్ను గెలిపు కోసం కృషి చేయాలని కోరా రు. శివసేన నాయకుడు ప్రకాష్ స్వామి మాట్లాడుతూ శివసేన పార్టీకి మద్దతు ప్రకటించిన తెలుగు పాస్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. శివసేన మహారాష్ట్ర తెలుగు సంఘటన కార్యధ్యక్షుడు ప్రకాష్ స్వామి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గోరేగావ్ నియోజక వర్గం పరిధిలోని 12 మంది తెలుగు చర్చీల పాస్టర్లు పాల్గొన్నారు.
శివసేనకే మా మద్దతు
Published Sun, Sep 21 2014 11:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement