Sakshi News home page

జోహ్రా మృతికి ప్రధాని మోడీ సంతాపం!

Published Thu, Jul 10 2014 11:55 PM

జోహ్రా మృతికి ప్రధాని మోడీ సంతాపం! - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి, జోహ్రా సెహగల్ మృతికి ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. జోహ్ర తన నటనతో అన్ని తరాల వారిని ఆకట్టుకున్నారు అని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 
 
తన ప్రతిభతో నాటక, సినీ రంగానికి ఎనలేని కృషి చేశారని ప్రధాని మోడీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. జోహ్రా మృతి వార్త తనను కలిచివేసిందని ప్రధాని మోడీ సంతాప ప్రకటనలో తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement