Sakshi News home page

పాక్ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

Published Fri, Aug 14 2015 8:35 AM

PM Modi greets Pakistan on Independence Day

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేడు (శుక్రవారం) పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రెండు దేశాలు సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. పంజాబ్ లోని గురుదాస్ పూర్, జమ్మూ - కశ్మీర్ లోని ఉదంపూర్ ల ఉగ్రవాదుల దాడుల ఘటనలపై రెండు దేశాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Advertisement
Advertisement