మోదీపై రాహుల్ ధ్వజం
గువాహటి: వచ్చే ఏడాది జరిగే అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఐక్యం కావాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించి, ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఆయన ఏదైనా చేస్తారన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, ప్రజల్లో ఘర్షణలు పెంచి విభజించడం మోదీకి అలవాటన్నారు. ఇటీవలి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే జిమ్మిక్కులు ప్రదర్శించారని.. అయితే ప్రజలు వాటిని తిప్పికొట్టారని అన్నారు.
కాగా, నేషనల్ హెరాల్డ్ కేసు వల్లే జీఎస్టీ బిల్లును అడ్డుకుంటున్నారా అన్న ప్రశ్నకు రాహుల్ను మరోచోట విలేకర్లు ప్రశ్నించగా అవి రెండూ వేరువేరు అంశాలని అన్నారు. జీఎస్టీ విషయంలో తమ డిమాండ్లను పరిష్కరిస్తే బిల్లును సమర్థించడానికి అభ్యంతరం లేదన్నారు. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ వాస్తవాలను బయటపెట్టాలని బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ ఢిల్లీలో డిమాండ్ చేశారు.
గెలవడానికి ఏమైనా చేస్తారు
Published Sun, Dec 13 2015 12:04 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement