న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ నేతలతో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమావేశమైన మరుసటి రోజే ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ వారితో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి రాజ్నాథ్ మంతనాలు జరిపారు. సోమవారం జరిగే తుది విడత లోక్సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహం, ఈ నెల 16న జరిగే కౌంటింగ్ గురించి రాజ్నాథ్ ఆర్ఎస్ఎస్ పెద్దలతో చర్చించినట్టు భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ నేతలు భయ్యాజీ జోషీ, సురేష్ సోనీ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో మోడీ శనివారం సమావేశమయ్యారు.
ఆర్ఎస్ఎస్ నేతలతో రాజ్నాథ్ భేటీ
Published Sun, May 11 2014 11:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement