న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫొటో కాంగ్రెస్ పార్టీ హోర్డింగుల్లో దర్శనమివ్వడంపై రాష్ట్రపతి భవన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి డాక్టర్ నజీమ్ జైదీకి రాష్ట్రపతి భవన్ కార్యదర్శి ఓమితా పాల్ లేఖ రాశారు. ఈ లేఖలో ఏం పేర్కొన్నారంటే.. రెండు జాతీయ పత్రికల్లో కాంగ్రెస్ పార్టీ ప్లెక్సీల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఫొటో ఉన్నట్లు పేర్కొన్నాయి.
వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలిసి దేశ అధ్యక్షుడి ఫొటోను వేసినట్లు తెలిసింది. ఈ ఫొటో విషయాన్ని ఇప్పటికే లుధియానా డిప్యూటీ కమిషనర్, జిల్లా ఎన్నికల నిర్వహణ అధికారి ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రపతి అన్ని పార్టీలకు అతీతం. రాజకీయ నాయకులకు అతీతం. ఆయనను ఏ పార్టీ కూడా తమ వ్యక్తిగా చెప్పుకోరాదు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఇకముందు ఇలాంటి చర్యలు జరగకుండా రాష్ట్రపతి పదవికున్న తటస్థతకు భంగం కలగకుండా చూడాలి' ఆ లేఖలో పేర్కొన్నారు. పంజాబ్లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన హోర్డింగుల్లో రాష్ట్రపతి ప్రణబ్ ఫొటోలు దర్శనమిచ్చాయి.
రాష్ట్రపతి భవన్కు కోపమొచ్చింది..
Published Sun, Jan 22 2017 11:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement