పుదుచ్చేరి: కేరళ ఎన్నికల సమయంలో అక్కడ మద్యం ఏరులై పారుతోంది. ఇప్పటివరకూ అక్కడ రూ.కోటి విలువైన మద్యం సీజ్ చేసినట్లు ఎక్సైజ్ శాఖ, ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. పర్మిషన్ లేకుండా మద్యం అమ్మకాలు, అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై కేసులు నమోదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి పీ జవహార్ తెలిపారు. 116 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు.
రూ.3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాహనాలలో తరలిస్తుండగా, ఇళ్లు, దుకాణాలలో ఎలాంటి రశీదు, ఆధారాలు లేకుండా కలిగిఉన్న సొమ్మును సీజ్ చేసి వెరిఫికేషన్ చేస్తున్నారు. 9258 మంది ఉద్యోగులలో 5110 మంది ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, బుధవారం మిగతా ఉద్యోగులు ఓటేస్తారని అధికారులు వివరించారు. ఈ నెల 16న పోలింగ్ జరగనుండగా, 19న ఫలితాలు వెలువడతాయి. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదని డీఈవో చెప్పారు.
3.5 కోట్ల నగదు, రూ.కోటి మద్యం స్వాధీనం
Published Tue, May 10 2016 8:15 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement