వీరభద్రసింగ్ కేసు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ | Sakshi
Sakshi News home page

వీరభద్రసింగ్ కేసు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ

Published Thu, Nov 5 2015 11:59 AM

SC transfers from Himachal Pradesh High Court to Delhi HC

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కేసును సుప్రీంకోర్టు ఢిల్లీ హై కోర్టుకు బదిలీ చేసింది. ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ హై కోర్టు విచారణ చేపడుతుండగా దీనిని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని వీరభద్రసింగ్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ పిటీషన్పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు వీరభద్రసింగ్ అభ్యర్థనకు అనుమతిచ్చింది.

Advertisement
Advertisement