ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ | Sakshi
Sakshi News home page

ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Published Wed, Apr 13 2016 9:54 AM

six red scandlers arrested in bangalore

బెంగళూరు: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. బుధవారం తనిఖీల్లో భాగంగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు.

ఈ తనిఖీల్లో రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక స్మగ్లర్ల నుంచి నాలుగు వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేసినట్టు వెల్లడించారు.

Advertisement
Advertisement