న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో మహిళల ప్రవేశాన్ని నిషేధించడాన్ని సవాల్ చేసిన న్యాయవాదికి రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఆయనకు భద్రత కల్పించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఢిల్లీ పోలీసు చీఫ్ ను కోరింది. ఆయనకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చూడాలని సూచించింది.
తమ సభ్యులకు ఫోన్లు వస్తున్నాయంటూ ఢిల్లిలోని ఇండియన్ యంగ్ లాయర్స్ అసొసియేషన్ కు చెందిన ఓ మహిళా సభ్యురాలు పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం నిషేధంపై ఇండియన్ యంగ్ లాయర్స్ అసొసియేషన్.. సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
'ఆ లాయర్ కు భద్రత కల్పించండి'
Published Mon, Jan 18 2016 2:21 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement