ఐదు హైకోర్టులకు 37 మంది జడ్జీలు | Sakshi
Sakshi News home page

ఐదు హైకోర్టులకు 37 మంది జడ్జీలు

Published Sat, Feb 24 2018 3:09 AM

Supreme Court Collegium recommends 37 new judges for High Courts - Sakshi

న్యూఢిల్లీ: అలహాబాద్, రాజస్తాన్, కేరళ, గుజరాత్, బొంబాయి హైకోర్టుల్లో పనిచేస్తున్న 37 మంది అదనపు జడ్జీలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ జడ్జీల్లో కొందరిపై ఫిర్యాదులు అందినప్పటికీ వారిపై చర్యలు తీసుకోదగ్గ కారణాలేవీ తమకు కన్పించలేదని కొలీజియం తెలిపింది. ఈ మేరకు కొలీజియం చేసిన సిఫార్సులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. 

Advertisement
Advertisement