చిత్రహింస, ఇతర క్రూరమైన, అమానవీయ చర్యల్ని నివారించే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి చేసిన చిత్రహింస వ్యతిరేక తీర్మానాన్ని చట్టంగా రూపొందించడంలో జాప్యంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందానికి సంబంధించిన కీలక అంశాన్ని ఇన్నేళ్లుగా పక్కన పెట్టడాన్ని తప్పుపట్టింది. ఐరాస తీర్మానానికి అనుగుణంగా చిత్రహింస వ్యతిరేక చట్టం తేలేకపోయినా... కనీసం ఆ దిశగా ప్రయత్నం చేసుండాల్సిందని పేర్కొంది. ‘చట్టబద్ధతమైన ప్రక్రియకు సమయం పడుతుందని అర్థం చేసుకోగలం. కానీ, ఇప్పటివరకు దీనికి కట్టుబడి ఉన్నామని విశ్వాసం కల్పించే కచ్చితమైన ప్రయత్నం ఎందుకు చేయలేదు? జాతీయ ప్రయోజనాలతో ముడిపడివున్న ఈ అంశం అత్యంత కీలకమైంది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
న్యాయశాఖ మాజీ మంత్రి అశ్వనీకుమార్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. చట్టం రూపకల్పనకు కొన్ని రాష్ట్రాలను సంప్రదించాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీనిపై 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం లోక్సభలో బిల్లు పెట్టిందని, అప్పటి న్యాయశాఖ మంత్రి, ప్రస్తుత పిటిషనర్ అశ్వనీకుమార్ కూడా అందులో కీలకపాత్ర పోషించారని అయినా అది కార్యరూపం దాల్చలేదని ఏజీ బదులిచ్చారు. పాకిస్తాన్ సహా 161 దేశాలు ఐరాస తీర్మానానికి ఆమోదముద్ర వేసినా భారత్ మాత్రం నేటికీ ఆచరణలో పెట్టలేదు. ఈ కీలక అంశంపై 1997లోనే సంతకం చేసినా... చట్టం రూపకల్పన ఇంకా పెండింగ్లోనే ఉంది.
చిత్రహింస నివారణకు చట్టం ఎప్పుడు: సుప్రీంకోర్టు
Published Mon, May 8 2017 3:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కొలతల ప్రకారం‘ఉపాధి’ పనులు చేపట్టాలి
మూడో దశలో 63.53% పోలింగ్
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
నల్లమలలోగుప్తనిధుల వేట
10న ప్రధాని మోదీ రాక
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
లక్ష్యం.. బహుదూరం
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
జూనియర్ ఏషియన్విజేతకు సన్మానం
ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement