పట్టాలు తప్పిన జమ్ముతావి: ఇద్దరి మృతి? | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన జమ్ముతావి: ఇద్దరి మృతి?

Published Mon, May 25 2015 3:09 PM

tata nagar-jammu  express, derailed, feared 1dead

లక్నో: ఉత్తర ప్రదేశ్లోని  కౌశాంబి జిల్లాలో  రైలు ప్రమాదం చోటు చేసుకుంది.  జమ్ము  తావి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్టుగా  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయని, దాదాపు వందమందికి పైగా గాయాలయ్యాయని  పోలీసులు తెలిపారు.


సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల నుపర్యవేక్షిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement