ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

Published Wed, Sep 10 2014 9:08 AM

Three terrorists killed in an encounter in Jammu&Kashmir

శ్రీనగర్  : జమ్మూ కాశ్మీర్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా జిల్లా కెరాన్ సెక్టార్ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదులకు, ఆర్మీ జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. అయితే భారత సైత్యం ఉగ్రవాదుల కాల్పులను సమర్థవంతంగా తప్పికొట్టింది. ఈ కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమైనట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
Advertisement