టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Thu, Mar 1 2018 5:37 PM

Today News Roundup - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదా సాధన కోసం గురువారం ఏపీలోని 13 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ ధర్నా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హోదా సాధన కోసం దశల వారీగా ఆందోళనను మరింత ఉధృతం చేయడంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాయి. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుఅంటూ అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నినాదాలు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ సమన్వయకర్తలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ధర్నాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ముమ్మరంగా పాల్గొన్నారు.

మాకు అలాంటి భయాల్లేవు: పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదా నినాదాలతో రాష్ట్రం హోరెత్తుతోంది. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్ని ఉధృతం చేసింది.

'కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం'
మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి తెలిపారు.

డోక్లాం మళ్లీ హాట్ జోన్ కానుందా..?
సాక్షి, న్యూఢిల్లీ : వేసవి రాకతో మరోసారి ఇండో-చైనా సరిహద్దు వెంబడి వివాదాస్పద డోక్లాం ఉద్రిక్తతలకు కేంద్రం కానుందనే సందేహలు వ్యక్తమవుతున్నాయి.

'మీ తిట్లు మర్చిపోలేదు.. సారీ చెప్పండి'
సాక్షి, లక్నో : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. గతంలో ముస్లింలకు, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన...

'శ్రీదేవిని చంపింది భారత మీడియానే..!'
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను, కుటుంబసభ్యులను, తోటి నటీనటులను వదిలి కానరాని దూరాలకు అందాలనటి శ్రీదేవి తరలివెళ్లారు.

ట్రంప్కు బిగ్ షాక్
వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పెద్ద షాక్‌ తగిలింది. ఆయన వ్యక్తిగత కార్యదర్శి, వైట్‌ హౌజ్‌ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ హోప్‌...

ఆఫ్రికా మోనాలిసాకు కళ్లు చెదిరే ధర..
లండన్: ఫేమస్ పెయింటింగ్ఆఫ్రికా మోనాలిసారికార్డు ధర పలికింది. లండన్‌లో ఫిబ్రవరి 28 రాత్రి జరిగిన వేలంలో ఏకంగా 16 లక్షల అమెరికన్ డాలర్ల (12 లక్షల...


ఒంటరిగా సినిమా చూడగలరా..!
సాక్షి, ముంబయి : అనుష్క శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హర్రర్ చిత్రంపరి’.. ఇప్పటికే సినిమా ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టిస్తుండగా చిత్ర యూనిట్...

నోటిలో చుట్ట.. కంటిపై గాయం
సాక్షి, హైదరాబాద్‌ : స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ తాజాగా నటిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'. ఇందులో బన్నీ ఆర్మీ అధికారిగా...

15 ఏళ్ల తర్వాత 'తొలి మ్యాచ్'!
సిడ్నీ: ఆస్ట్రేలియా అండర్‌ 19 మహిళా క్రికెట్‌ జట్టు సుదీర్ఘ విరామం తర్వాత తొలి మ్యాచ్‌ ఆడటానికి సన్నద్ధమవుతోంది. మరో రెండు నెలల్లో దక్షిణాఫ్రికా...

ఓడితేనే సంతోషిస్తారేమో: రవిశాస్త్రి
ఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి రెండు టెస్టులు ఓడిన తర్వాత కొంతమంది స్పందించిన తీరు చాలా దారుణంగా ఉందని భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌..

Advertisement
Advertisement