సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై సీఎం చంద్రబాబు నాయుడు హడావుడి చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు ఇవ్వకపోవడానికి కారణం చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ప్యాకేజి నిధుల కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టింది ఈ పెద్దమనిషి కాదా? అని నిలదీశారు.
మోదీది ఎంత తప్పో.. చంద్రబాబుది అంతే తప్పు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై సీఎం చంద్రబాబు నాయుడు హడావుడి చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.
జ్యోతిష్కుడు చెప్పాడని...
సాక్షి, బెంగళూరు: నిజానికి బెంగళూరులోని బనశంకరి ఫేజ్-2లో ఆయనకు లంకంత కొంప ఉంది.
పెళ్లి విషయంలో రాహుల్కు టీడీపీ ఎంపీ సలహా
న్యూఢిల్లీ : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
జరిమానా చెల్లించిన గవర్నర్
రాజ్యాంగ పదవిలో ఉన్న కూడా రవాణా శాఖ అధికారులు తన వాహనానికి విధించిన జరిమానా చెల్లించారు కేరళ గవర్నర్ పి సదాశివం.
భర్త వదిలేస్తాడనే అలా చేసింది..!
సాక్షి, హైదరాబాద్: కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సోమవారం (జూలై 2) నవజాత శిశువు కిడ్నాప్కు గురైంది.
కువైట్ తీసుకెళ్లి పెళ్లిచేసుకున్నాడు.. ఆపై
సాక్షి, కడప: వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో ఓ యువతి తన భర్త ఇంటిముందు ఆందోళనకు దిగారు. భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడంతో ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు.
నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను ఆపవద్దు : డీజీపీ
సాక్షి, అమరావతి : తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను నిలిపేసిన పోలీసులపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అసహనం వ్యక్తం చేశారు.
కుప్పకూలిన గౌలిగూడ బస్టాండ్
సాక్షి, హైదరాబాద్ : చారిత్రాత్మక గౌలిగూడ బస్టాండ్(సీబీఎస్) గురువారం నిలువునా కుప్పకూలింది.
రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్
న్యూఢిల్లీ : రైలుల్లో ప్రయాణించే వారికి ఐడెంటీ ప్రూఫ్స్ తప్పనిసరి. ఒకవేళ అవి పోగొట్టుకుంటే ఎలా అని చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు.
ముఖేష్ అంబానీ మరో బంపర్ ఆఫర్
ముంబై : జియో ఫోన్ హై-ఎండ్ మోడల్ జియోఫోన్ 2ను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ, కొడుకు ఆకాశ్ అంబానీలు మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.
భారత్పై ఓటమి.. ఇంగ్లండ్ పండుగ..!!
సాక్షి, హైదరాబాద్ : ఎనిమిది వికెట్ల తేడాతో తొలి ట్వంటీ-20 మ్యాచ్లో భారత్ చేతిలో ఓటమి పాలైన తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆ రాత్రి పండుగ చేసుకుంది.
‘యాత్ర’ టీజర్ విడుదల తేదీ ఖరారు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
అర్ధరాత్రి ఫోన్ చేసి రమ్మనేవారు: హీరోయిన్
సాక్షి, సినిమా: క్యాస్టింగ్ కౌచ్, చికాగో సెక్స్ రాకెట్లు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని కుదుపేస్తున్నాయి.