నేటి కీలక వార్తలు | Sakshi
Sakshi News home page

నేటి కీలక వార్తలు

Published Mon, May 29 2017 6:47 AM

today news updates

ప్రధానమంత్రి విదేశీ పర్యటన
- నేటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన. ఆరు రోజుల పాటు జర్మనీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, రష్యాల్లో మోదీ పర్యటించనున్నారు.

టీఎస్‌-పీజీఈసెట్‌
- ఇవాళ్టి నుంచి టీఎస్‌ పీజీఈసెట్‌. తొలిసారి ఆన్‌లైన్‌లో పరీక్ష. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని తెలిపిన అధికారులు.

టీఆర్‌ఎస్‌లో చేరిక
- నేడు టీఆర్‌ఎస్‌లో చేరనున్న టీడీపీ నేత రమేష్‌ రాథోడ్. సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరనున్న రమేష్‌ రాథోడ్‌.

మహానాడు
నేటితో ముగియనున్న టీడీపీ మహానాడు.

కారీ రిష్టియాగం
నేటి నుంచి తిరుమలలో కారీ రిష్టియాగం. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరగనున్న యాగం.

టీఎస్‌ పాలీసెట్‌
నేటి నుంచి టీఎస్‌ పాలీసెట్‌ ప్రవేశాలకు కౌన్సిలింగ్‌

Advertisement
Advertisement