అత్యాచారం కేసులో నిందితులు అరెస్ట్ | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో నిందితులు అరెస్ట్

Published Tue, Apr 7 2015 1:51 PM

Two arrested for rape of a foreigner in UP

మధుర: ఉత్తరప్రదేశ్లోని మధుర పట్టణంలో విదేశీ పర్యాటకురాలిపై అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు. నిందితుల్లో ఒకరు హోటల్ యజమాని కాగా మరోకరు అతడి స్నేహితుడని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement