ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టుల మృతి | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టుల మృతి

Published Sat, Aug 23 2014 9:59 PM

two maoists killed in encounter in chhattisgarh

రాయ్పూర్: చత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.

సుకుమా జిల్లా బీరబట్టి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు రెండు మందు పాతర్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement