రైలు ప్రయూణికులకు ఊరట
న్యూఢిల్లీ: రైల్లో ప్రయూణిస్తున్నప్పుడు దొంగతనం, దోపిడీ లాంటి నేరం ఏదైనా జరిగితే ఇకపై ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ప్రయూణంలో ఉండగానైనా లేదా ఆ తర్వాతైనా సరే ఏ ప్రాంతంలోనైనా మీరు ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు. అధికారులు ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం రైలు ప్రయూణికులు ఏ స్టేషన్లోనైనా ‘జీరో ఎఫ్ఐఆర్’ దాఖలు చేసి తగు చర్యలు కోరవచ్చు. ఎఫ్ఐఆర్ స్వీకరించే సదరు పోలీస్స్టేషన్ వెనువెంటనే సంఘటన జరిగిన ప్రాంతం ఏ పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీస్స్టేషన్కు సదరు ఎఫ్ఐఆర్ ప్రతిని ఫ్యాక్స్ చేస్తుందని న్యూఢిల్లీ రేంజ్ జారుుంట్ పోలీస్ కమిషనర్ ముఖేశ్ మీనా తెలిపారు.
మీనా అధ్యక్షతన ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు ఐజీలు సైతం పాల్గొన్న ఓ ఉన్నతస్థారుు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో నేరాలు జరిగినప్పుడు సంఘటన జరిగిన ప్రాంతం ఏ పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుందనే అంశం బాధిత ప్రయూణికులకు పెద్ద సమస్యగా పరిణమిస్తున్న విషయం విదితమే.
ఇక ఏ ప్రాంతంలోనైనా ఎఫ్ఐఆర్
Published Sat, Mar 15 2014 1:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
Advertisement