చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత పుట్టినరోజు ఆమె అభిమానులకు పండుగ రోజు. అందుకే వారు జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. జయ 68వ పుట్టినరోజు సందర్భంగా 122 దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మ జన్మదినం నాడు పుట్టిన ఆడపిల్లలకు రూ.10,000 డిపాజిట్ చేస్తామని చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది. మరో అన్నాడీఎంకే నేత ఈ రోజు పుట్టిన శిశువులకు బంగారు ఉంగరాలు చేయిస్తానని ప్రకటించాడు. చెన్నై మేయర్ దురాయ్ సామి ఈ రోజు అమ్మా క్యాంటిన్స్లో ఉచితంగా భోజనం పెడతామని తెలిపారు. చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆమె అభిమానులు 68 కేజీల భారీ కేకును కట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు సీఎం జయలలితకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ట్వీట్ చేశారు.
ఇలా భారీ హంగామా నడుమ అన్నాడీఎంకే శ్రేణులు అమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించగా.. మరోవైపు ప్రతిపక్ష పార్టీ డీఎంకే మాత్రం జయలలిత ఎక్కడ అంటూ దినపత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చింది. ప్రచారార్భాట్లో కనిపించడం మినహా ఆమె ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనిపించడం లేదని విమర్శలు గుప్పించింది. ‘‘జయలలిత టీవీలు, స్టికర్లలలోనే కనబడుతున్నారు. మీకు ఎవరికైనా ఆమె వ్యక్తిగతంగా కనబడ్డారా?’’ అంటూ ఆ ప్రకటనల్లో తమిళనాడు ప్రజల్ని ఉద్దేశించి ప్రశ్నించింది. ఇందుకు పోటీగా అన్నాడీఎంకే మద్దతుదారులు కూడా ‘‘కరుణానిధి సినీ నటులతోనూ, టీవీ కార్యక్రమాల్లోనే కనబడుతున్నారా. ఎప్పుడైనా అసెంబ్లీలో కనిపించారా..?’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఇలా ప్రత్యర్థి పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేసుకుంటున్నారు.
జయలలిత ఎక్కడ?
Published Wed, Feb 24 2016 6:08 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement