న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. జపాన్ ప్రధాని షింజో అబేను ఎందుకు దేశ రాజధాని ఢిల్లీకి తీసుకురాకుండా గుజరాత్కు తీసుకెళ్లారని నిలదీసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రధాని ఈ పనిచేశారంటూ దుయ్యబట్టింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ అబేకు అహ్మదాబాద్లో ఆతిథ్యం ఇవ్వడంపై స్పందిస్తూ అబేకు ఢిల్లీలో ఆతిథ్యం ఇవ్వకుంటే అది ఆచరణ శూన్యమే అవుతుందని అన్నారు.
దేశ పర్యటనకు వచ్చే విదేశాల అధిపతుల అంశాలను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకోకూడదని, అలా చేస్తే ప్రయోజన శూన్యం అవుతుందని తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీలో ఆతిథ్యం ఏర్పాటుచేయకపోవడం అర్థరాహిత్యం అవుతుందని చెప్పారు. భారత్కు జపాన్తో గొప్ప సంబంధం ఉందని, ఆ బంధం, ఇరు దేశాలమధ్య వ్యవస్థాపనలు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని తెలిపారు.
'ఆయనను గుజరాత్ ఎందుకు తీసుకెళ్లారు?'
Published Thu, Sep 14 2017 10:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement