రాజ్నాథ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై ఎన్డీఏ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం స్పష్టం చేశారు. భారత్ను పూర్తి సురక్షితమైన దేశంగా మార్చడానికి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందన్నారు. 14 ఏళ్ల కిందట పార్లమెంట్పై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి పార్లమెంట్ ఆవరణలో నివాళి సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని దేశం ఎప్పటికీ మర్చిపోదన్నారు. ఈ దాడి మృతులకు ప్రధాని మోదీతో పాటు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబసభ్యులను మోదీ కలుసుకున్నారు.
నేటితో పద్నాలుగేళ్లు: భారత పార్లమెంటు భవనంపై దాడి జరిగి ఆదివారానికి పద్నాలుగేళ్లు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా కారులో వచ్చిన ఐదుగురు లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ సంస్థల ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ భవనంలోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులతో సమాధానం చెప్పాయి. కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి కాల్పుల్లో ఆరుగురు పోలీసులు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తాం
Published Sun, Dec 13 2015 10:14 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement