మదురై: ఆక్సిజన్కు బదులు లాఫింగ్ గ్యాస్ ఎక్కించి ఓ మహిళ ప్రాణాలుకోల్పోయేందుకు కారణమైన ప్రభుత్వ ఆస్పత్రి ఘటన విషయంలో బాధిత కుటుంబానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రూ.28.37లక్షలు నష్టపరిహారం చెల్లించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, నర్సులు నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నందున ఈ నష్టపరిహారం చెల్లించక తప్పదని చెప్పింది. రుక్మణీ అనే 34 ఏళ్ల మహిళ ట్యూబెక్టమీ చికిత్స కోసం తమిళనాడులోని ప్రభుత్వ నాగర్కోయిల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మార్చి 18, 2011న చేరింది.
అయితే, ఆమెకు ఆక్సిజన్కు బదులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు నైట్రస్ ఆక్సైడ్ ఎక్కించారు. దీంతో ఆమెకు మరుసటి రోజు విపరీతంగా అనారోగ్యానికి గురైంది. శరీరంలో రక్తం శాతం పడిపోయింది. ఆ తర్వాత వేరే ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకుండా పోయింది. ఆమెకు నైట్రస్ ఆక్సైడ్ ఎక్కించినట్లు పరీక్షల్లో తేలింది. సరిగ్గా 2012 మే 4న ఆమె చనిపోయింది.
దీంతో ఆమె భర్త గణేశన్ ఆస్పత్రి తీరువల్ల తమకు తమ ఇద్దరి పిల్లలకు జరిగిన నష్టంపై ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని పరిహారంగా రూ.50లక్షలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తూ కోర్టు మెట్లెక్కాడు. 2013లో ప్రారంభమైన ఈ కేసు విచారణపై తాజాగా తీర్పు వచ్చింది. రూ.28.37లక్షలు బాధిత కుటుంబానికి చెల్లించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
లాఫింగ్గ్యాస్ ఎక్కించిన కేసులో తీర్పొచ్చింది
Published Sat, Sep 3 2016 8:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement