ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్

Published Mon, Aug 8 2016 1:08 PM

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్ - Sakshi

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ చేరుకున్నారు.  పార్టీ ఎంపీలతో కలిసి ఆయన ఈరోజు సాయంత్రం 6.45 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్కు మద్దతిస్తున్న మరికొన్ని జాతీయ పార్టీలకు చెందిన నేతలను కూడా వైఎస్ జగన్ కలవనున్నారు.



 

Advertisement

తప్పక చదవండి

Advertisement