వైఎస్ఆర్ సువర్ణయుగం తెచ్చేవరకూ పోరాటం | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సువర్ణయుగం తెచ్చేవరకూ పోరాటం

Published Tue, Jul 8 2014 10:56 AM

వైఎస్ఆర్ సువర్ణయుగం తెచ్చేవరకూ పోరాటం - Sakshi

న్యూఢిల్లీ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు జరుపుకున్నారు. మంగళవారం ఉదయం వారు  వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాట్లాడుతూ వైఎస్ సూర్పితో ప్రజాసేవకు పునరంకితం అవుతామన్నారు. వైఎస్ఆర్ సువర్ణయుగాన్ని తీసుకు వచ్చేవరకూ తమ పోరాటం ఆగదని ఎంపీలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక, కొత్తపల్లి గీతా తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement