న్యూఢిల్లీ : పని మనుషుల నియామకంలో సహకారానికి కువైట్తో కుదుర్చుకున్న ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంతో కువైట్లో పనిచేస్తున్న 3 లక్షల మంది భారతీయులకు(అందులో 90 వేల మంది మహిళలే) ప్రయోజనం కలుగుతుంది. రెండు దేశాల మధ్య కుదిరిన ఎంఓయూలో భారత పని మనుషుల హక్కుల పరిరక్షణకు కొన్ని ప్రత్యేక అంశాలను చేర్చారు. ఐదేళ్ల వరకు అమలులో ఉండే ఈ ఒప్పందాన్ని రెన్యూవల్ చేసే వెసులుబాటు కూడా కల్పించారు. ఎంఓయూ అమలు పర్యవేక్షణకు సంయుక్త కమిషన్ ఏర్పాటు చేయనున్నారు.
‘పని మనుషుల’ ఒప్పందానికి కేబినెట్ ఆమోదం
Published Fri, Jan 25 2019 7:21 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
థర్డ్ డిగ్రీ, సాక్షులను కొట్టడం మీ డ్యూటీనా
నాన్న ఆశయమే నాకు ఆదర్శం
పేదలపై ఎందుకీ కక్ష
మూడో రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రశాంతం
ఎన్నికల ప్రక్రియ ఉన్నతమైన బాధ్యత
వడగళ్ల వర్షం.. పంటకు నష్టం
జగన్తోనే సంక్షేమ పథకాల కొనసాగింపు
నర్రెడ్డి సునీత, రాజశేఖర్రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
మేమంతా సీఎం వైఎస్ జగన్ వెంటే
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement