రాష్ట్రంలో ఎంత కావాలంటే అంత ఇసుక ఎప్పు డైనా సరే సరఫరా చేసే పద్ధతి గతంలో ఉండేది. అయితే గత ప్రభుత్వ సీనరేజి పాటలు నిర్వ హించకపోవటంతో ఇసుక మాఫియా తెరమీద కొచ్చింది. అప్పట్లో రెండు యూనిట్ల లారీ పది హేను వందల రూపాయలకు సరఫరా చేయగా ప్రస్తుతం పది, పదిహేను వేలు వెచ్చించాల్సివ స్తుంది.
జలవనరులు, రెవెన్యూ, గనులు, పంచాయతీరాజ్, పోలీ సు శాఖల నిరంతర పర్యవేక్షణలో నిఘా నేత్రాలు, లారీలను జి.పి. ఎస్. పరికరాల అమరికల వంటి పటిష్ట బందోబస్తు విధించినా మాఫియా ఆగడా లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గతంలో మాదిరిగా సీనరేజి పాటలు నిర్వహించినట్లయితే ప్రభుత్వ ఆదాయంతో పాటు వినియోగదారు లకు సక్రమమైన ధరకు ఇసుక లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా దీనిపై దృష్టి పెట్టకపోతే మాఫియా ఆగడాలు విజృంభించక తప్పదు.
- ఎర్రమోతు ధర్మరాజు ధవళేశ్వరం
మాఫియాకు అడ్డుకట్ట
Published Tue, Sep 8 2015 12:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యువత.. నవ జనత
పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
శిక్షణలో నేర్పించే అంశాలు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement