తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లు రద్దుకావడంతోనో, మం జూరు కాలేదనే బెంగతోనో వృద్ధులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారని వార్తలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమాత్రం జాగు చేయ కుండా, కనీసం 58 ఏళ్లు పైబడిన వృద్ధులందరకు బేషరతుగా వృద్ధాప్య పింఛన్లను మంజూరు చేయాలి. ఒక ఇంట్లో ఒకరికంటే ఎక్కువ పెన్షన్లు ఉండరాదనే షరతును తొలగించాలి. వృద్ధులు, వితంతువులు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వీరందరికీ బేషరతుగా పెన్షన్లు ఇవ్వాలి.
అలాగే అప్పుల భారంతో మరణించిన రైతుల విషయంలో ఆయా ప్రాంతాల్లో అఖిలపక్ష నాయకుల ద్వారా సమాచారం సేకరించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం కనీసం రూ.3 లక్షలకు తగ్గకుండా సహాయం చేయాలి. ప్రభుత్వ హామీల ను, వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రభుత్వ స్థలాలను, భూములను అమ్మాలనే తలంపును విరమించుకోవాలి. తాత్కాలిక అవసరాల కోసం స్థిరాస్తులను అమ్మడం అసమంజసం. రాబోయే కాలాల్లో భూసేకరణ అసాధ్యం కావచ్చు. నిధుల సేకరణ కోసం ఇతర మార్గాలను అన్వేషించాలి. ప్రజలను భారీగా పొదుపు చేసే విధానాలను చేపట్టి వారిని ప్రోత్సహించి భాగస్వాములను చేయాలి. ఆస్తులను తెగనమ్మి అభివృద్ధి చేయడాన్ని ప్రజలు హర్షించరు.
- కొండవీటి దామోదర్ రెడ్డి, నల్లగొండ
బేషరతుగా వృద్ధాప్య ఫించను
Published Sun, Jan 18 2015 12:57 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
Advertisement