సాక్షి, హైదరాబాద్: ఉద్యమ సందర్భంగా, ఎన్నికల ప్రణాళికలో టీఆర్ఎస్ పేర్కొన్న హామీలను అమలు చేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీ నిర్వ హించిన పోరుబాట యాత్రలో ప్రజల నుంచి అనేక అర్జీలందాయని, వాటిలో ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్కు చాడ బహిరంగ లేఖ రాశారు.
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువత భావించిందని, అయినా వారికి నిరాశే మిగిలిందన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కూడా జరగలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ను సకాలంలో చెల్లించడం లేదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం కొనసాగుతోందని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని అన్నారు.
ఎన్నికల హామీలను అమలు చేయండి
Published Mon, Jan 22 2018 2:09 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement