బీజేపీ అన్యాయం చేసిందని ప్రచారం చేయండి | Sakshi
Sakshi News home page

బీజేపీ అన్యాయం చేసిందని ప్రచారం చేయండి

Published Sun, Feb 25 2018 1:31 AM

Chandrababu command for TDP leaders in teleconference - Sakshi

సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అన్యాయం చేసిందని ప్రచారం చేయాల్సిందిగా టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇదే విషయాన్ని అందరూ కలసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా టెలికాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి తమను ఆదేశించినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.

విభజన హామీల అమలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అనుసరించాల్సిన వైఖరిపై పార్టీ నేతలకు శనివారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement