దళితుల శ్మశానాన్ని ఆక్రమిస్తున్నారన్నా.. | Sakshi
Sakshi News home page

దళితుల శ్మశానాన్ని ఆక్రమిస్తున్నారన్నా..

Published Thu, Jul 19 2018 10:03 AM

Graveyard Occupied In Ganganapalli - Sakshi

గంగనాపల్లిలో దీర్ఘకాలంగా వినియోగంలో ఉన్న దళితుల శ్మశాన స్థలాన్ని సొంత భూమిగా ఆక్రమించేస్తున్నారని, తమ గ్రామ సమస్యను జగన్‌కు విన్నవించుకున్నారు ఊబ కృష్ణ, ఊబ సుందర్‌ తదితరులు. పాదయాత్రలో ఉన్న జగన్‌ను కొవ్వాడలో కలిసి తమ ప్రాంత సమస్యలను చెప్పుకున్నారు.  200 ఏళ్లుగా దహన సంస్కారాలు జరుగుతున్నాయి. శ్మశాన స్థలాన్ని కాపాడేలా చూడన్నా అంటూ సమస్యను జగన్‌కు వివరించారు. 

Advertisement
Advertisement