సాక్షి, సిద్దిపేట: ‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీని ఇచ్చారు. ఎమ్మెల్యేలను గెలిపించారు.. అదేవిధంగా ఎంపీ అభ్యర్థులను కూడా గెలిపిస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు జోడెడ్లలా పనిచేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారు’అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, ములుగు, వర్గల్ ప్రాంతాల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్తప్రభాకర్రెడ్డి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. కార్యకర్తల సమావేశంలో కూడా మాట్లాడాడు. సిద్దిపేట ఉద్యమంలోనేకాక అభివృద్ధిలో కూడా మొదటి స్థానంలో ఉందన్నారు.
మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం చేయడానికే భయపడుతున్నాయని అన్నారు. ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం కలగడం వరంగా భావిస్తున్నానని అన్నారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలు ప్రజలకు నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహకారంతో వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి రైల్వే లైన్లు, జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టామని చెప్పారు. మరోసారి తనను దీవించి గెలిపించాలనికోరారు.
త్వరలోనే పదవి..
ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన హరీశ్రావుకు మంత్రివర్గంలో చోటు దక్కని కారణంగా కార్యకర్తలు నిరాశతో ఉన్నారని, అయితే త్వరలోనే మన నాయకుడికి మంచి పదవి వస్తుందని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, టీఆర్ఎస్ నాయకునేత రాధాకృష్ణశర్మలు అన్నారు. శనివారం సిద్దిపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. త్వరలో శుభవార్త వింటామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేలు జోడెడ్లలా పనిచేస్తాం
Published Sun, Mar 31 2019 5:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటు హక్కును వినియోగించుకోవాలి
14న భద్రకాళికి నాయీబ్రాహ్మణుల సేవలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ సందడి
పటిష్ట ఏర్పాట్ల మధ్య ఈవీఎంల కమిషనింగ్
ఫ్లయింగ్ స్క్వాడ్ అప్రమత్తంగా ఉండాలి
No Headline
నీటి ఎద్దడి రాకుండా పక్కా ప్రణాళిక
ఉన్నత స్థాయికి ఎదగాలి
ఆయిల్పాం రైతులు జాగ్రత్తలు పాటించాలి
4వేల బస్తాల జొన్నల కొనుగోలు
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement