సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్ష చేస్తుంటే, టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే ఓడిపోతామన్న భయంతో వెన్నుచూపుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న తమ పార్టీ ఎంపీలకు రాష్ట్ర ప్రజలంతా సంఘీభావం తెలియజేస్తుంటే, టీడీపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రోజా బుధవారం హైదరాబాద్లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎంపీల ఆమరణ దీక్షను కొవ్వు తగ్గించుకునే కార్యక్రమం అనడానికి టీడీపీ నాయకులకు సిగ్గులేదా? అని మండిపడ్డారు. నాలుగేళ్లుగా ప్రజల సొమ్మును దోచుకు తిన్న టీడీపీ ఎంపీలు, మంత్రులే కొవ్వుకు బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు.
హోదా ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర:‘‘ప్రజల పక్షాన ఒంటరి పోరాటం సాగిస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు లాగా నాటకాలాడడం, మాటలు మార్చడం మా పార్టీకి చేతకాదు. ప్రత్యేక హోదా కోసం రైల్రోకో చేపట్టిన మా పార్టీ నాయకులను, కార్యకర్తలను సివిల్ పోలీసులతో అరెస్టు చేయించడం ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడం, సొంత ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీకి అంగీకారం తెలపడం ద్వారా చంద్రబాబు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తెలుగు ద్రోహిగా మిగిలిపోయారు. ’’ అని రోజా మండిపడ్డారు.‘‘విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమ నారా లోకేశ్కు సూట్కేసు ఇస్తేగానీ ఫైల్పై సంతకం కావడం లేదు. దేశంలో ఏ రాష్ట్రానికీ రానన్ని నిధులు మన రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబు గతంలో పేర్కొన్నారు. ఆ నిధులన్నీ ఎక్కడ దాచారో చెప్పాలి. ?’’ అని రోజా నిలదీశారు.
టీడీపీ ఎంపీలకు ఓటమి భయం: రోజా
Published Thu, Apr 12 2018 2:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement