సాక్షి, మచిలీపట్నం/ పెడన : ‘విజయవాడ పార్లమెంట్ పరిధిలోని సీపీఐ నాయకులు సరైన వారు కాదు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర నేతల దృష్టికి తీసుకెళ్లా. అయినా మార్పు లేదు. దీంతో అక్కడ జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిని బరిలోకి దించుతున్నాం. మీరు పొత్తు నుంచి వైదొలుగుతానంటే అది మీ నిర్ణయం.’ అని జనసేన అధినేత పవన్కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బందరు, పెడన, అవనిగడ్డలలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. తాను పొత్తు ధర్మాన్ని పాటిస్తానని, సీపీఐ నాయకులు అర్థం చేసుకుని తనతో నడవాలన్నారు. సభ ముగిసే సమయంలో సైతం.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో సీపీఎం, బీఎస్పీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న పవన్, సీపీఐ కూడా కలిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ సీపీ లక్ష్యంగానే ప్రసంగం
జనసేన అధినేత ప్రసంగం ఆసాంతం వైఎస్సార్ సీపీని విమర్శించడమే లక్ష్యంగా సాగింది. మధ్యమధ్యలో టీడీపీ నాయకుల అవినీతి కాసేపు ప్రస్తావనకు తీసుకురావడం, తిరిగి వైఎస్సార్ సీపీ, పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని విమర్శించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. బందరు పోర్టు నిర్మాణం పేరుతో టీడీపీ నాయకులు భూ దోపిడీకి పాల్పడుతున్నారని, 30 వేల ఎకరాలను తీసుకోవాలనుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. మచిలీపట్నం, పెడన పట్టణాలను జంట నగరాలను చేస్తామని, రైతులకు, మత్స్యకారులకు రూ.5వేలు పింఛను అందజేస్తామని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు.
పెడన బస్టాండు వద్ద జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ ఆడపడుచులకు ఆదాయపరిమితితో సంబంధం లేకుండా చిన్న కుటుంబానికి ఆరు సిలెండర్లు, పెద్ద కుటుంబానికి పది సిలెండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తాను సీఎం అయితే మూడు లక్షలు ఉద్యోగాలను ఇస్తామని, బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తానన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 25వేల మంది యువకులను 18 సంవత్సరాలు నిండగానే స్పెషల్ కమాండో పోలీస్ ఫోర్సులోకి తీసుకుంటామన్నారు. కాగా సభలకు సీపీఐ నాయకులు దూరంగా ఉన్నారు.
పొత్తు నుంచి వైదొలుగుతానంటే.. మీ ఇష్టం
Published Mon, Mar 25 2019 4:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement