పెందుర్తి: ఉత్తరాంధ్రను తెలుగుదేశం పార్టీ దోచుకుంటోందని జనసేన అధ్యక్షుడు కె.పవన్కల్యాణ్ మండిపడ్డారు. ప్రజలకు అండగా ఉంటారని టీడీపీ ప్రజాప్రతినిధుల తరఫున గత ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తే వారంతా ఇప్పుడు ప్రజలను దోచుకోవడం తనను ఎంతో బాధకు గురిచేస్తోందన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తిలో పవన్కల్యాణ్ బుధవారం పర్యటించారు. ల్యాండ్ పూలింగ్ పేరిట దోపిడీకి గురైన ముదపాక భూములను సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. అనంతరం ముదపాక, పెందుర్తి కూడలి వద్ద జరిగిన సభల్లో మాట్లాడుతూ అభివృద్ధి చేస్తారని చంద్రబాబుకు తాను గత ఎన్నికల్లో మద్దతు ఇస్తే అధికారంలోకి వచ్చాక వారే దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ముదపాకలో ల్యాండ్ పూలింగ్ పేరిట 965 ఎకరాల భూమిని దోచేందుకు టీడీపీ నాయకులు కుట్రలు చేయడం, ఇక్కడి బాధిత రైతుల కష్టాలు తెలుసుకుని తాను కలత చెందానన్నారు. టీడీపీ నాయకులే కాదు ఎంతటివారు వచ్చినా ముదపాకలో భూములు ఇవ్వొద్దని, బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. సింహాచలం దేవస్థానం భూ సమస్య పరిష్కారంపై ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ చూపడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పెందుర్తి నియోజకవర్గ ప్రజలను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, అతని కుమారుడు భయబ్రాంతులకు గురి చేసి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు నోళ్లు, ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.
ఉత్తరాంధ్రను దోచుకుంటున్న టీడీపీ
Published Thu, Jul 5 2018 2:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement