నెల్లూరు(సెంట్రల్): అన్నా.. మాది ములుముడి గ్రామం, నా పేరు వెంకయ్య, భార్య పేరు పద్మావతి.. మా కుమారుడు ప్రణయకుమార్కు గతంలో గుండె వ్యాధి వచ్చింది.. నగదు పెట్టి ఆపరేషన్ చేయించే స్థోమత మాకు లేదు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల మా బిడ్డకు ఆపరేషన్ చేయించాం’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన మేలుతో మాలాంటి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపాయని జననేత వైఎస్ జగన్కు తెలిపారు. మీ కుటుంబం చల్లగా ఉండాలంటూ దీవించారు. స్పందించిన జగన్మోహన్రెడ్డి ‘మీ అందరి ఆశీస్సులు ఉంటే మన ప్రభుత్వం వస్తుం దని, ఇంకా పేదల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఆరోగ్యశ్రీతో మా బిడ్డ బతికాడయ్యా!
Published Mon, Feb 5 2018 7:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement