ఇప్పటివరకు అత్యధిక పోలింగ్‌ నమోదు అక్కడే | Sakshi
Sakshi News home page

ఇప్పటివరకు అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్‌ నమోదు

Published Thu, Apr 11 2019 3:21 PM

Polling Percentage In 91 Lok Sabha Seats - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతోంది.  మద్యాహ్నం ఒంటిగంట వరకు పలు రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్‌ వివరాలు.. పశ్చిమ బెంగాల్ 55.95%, అస్సాం 44.33%, ఆంధ్రప్రదేశ్ 41% , మేఘాలయ 44.5% , సిక్కిం 39.08%, మిజోరాం 46.5%, నాగాలాండ్ 57%, ఉత్తరాఖండ్ 41.7%, అరుణాచల్ ప్రదేశ్ 40.95%, త్రిపుర 53.17 %, లక్షద్వీప్ 37.7 %, మణిపూర్ 53.44 %.

Advertisement
Advertisement