43వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

43వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Published Sun, Dec 24 2017 9:03 AM

PrajaSankalpaYatra 43rd Day Kick Starts - Sakshi

సాక్షి, అనంతపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 43వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోని కదిరి పట్టణం నుంచి ప్రారంభమైంది.

మదర్వతండా కదిరి, గంగానపల్లె క్రాస్‌, కమటంపల్లి, కోటిపల్లి క్రాస్‌, మిద్దివరిగొండి, డోర్నాల నల్లవారిపల్లి మీదుగా కటారుపల్లికి వైఎస్‌ జగన్‌ చేరుకోనున్నారు. కటారుపల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 3.30 గంటలకు పాదయాత్రను తిరిగి ప్రారంభమై గాండ్లపెంట గ్రామంలో ముగియనుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు.

Advertisement
Advertisement