సాక్షి, హైదరాబాద్: వివిధ వర్గాల ప్రజల సమస్యలను టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద అడిగి తెలుసుకున్నారు. ఆదివారం దినసరి వేతన కూలీలు, వీధి వ్యాపారులు, కార్మికులు, ఇళ్లు, హాస్టళ్లలో పనిచేసే తదితర కూలీలతో ఆమె గాంధీ భవన్లో సమావేశం నిర్వహించారు. అలాగే హెచ్ఐవీ రోగులతోనూ ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారంతా కాంగ్రెస్ నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకుని, వారి సమస్యల్ని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి పంపుతున్నట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.
మేనిఫెస్టో కమిటీకి కూలీల సమస్యలు: నేరెళ్ల
Published Mon, Oct 29 2018 2:59 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఏడుగురు టీడీపీ నాయకులపై కేసు నమోదు
అదుపు తప్పిన కార్లు
వాదంపల్లిలో ఉద్రిక్తత
ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్
కనిగిరిలో మళ్లీ జెండా ఎగరేస్తున్నాం
నేడు పోస్టల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు
ఈవీఎం.. కట్టుదిట్టం
‘మెగా సప్లిమెంటరీ’ నోటిఫికేషన్ విడుదల
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement