ప్రజాసంకల్పయాత్రకు విరామం | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్రకు విరామం

Published Sat, Mar 31 2018 9:08 PM

Small Break to Praja Sankalpa Yatra Due to Easter - Sakshi

సాక్షి, పేరేచర్ల : ప్రతిపక్షనేత, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు ఆదివారం విరామం ప్రకటించారు. ఈస్టర్‌ సందర్భంగా పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రాఘురాం తెలిపారు. ఆదివారం వైఎస్‌ జగన్ పాదయాత్ర శిబిరం వద్దే బసచేయనున్నారు. సోమవారం ఉదయం ప్రజాసంకల్పయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. గుంటూరుజిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం పేరిచర్ల నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు.

Advertisement
Advertisement