సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ను హైదరాబాద్లోని రాజ్భవన్లో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్సార్సీపీ నేతలు కలవనున్నారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై ఈ నెల 25న విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వ అనుమానాస్పద తీరుపై వారు గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్కు వారు ఓ వినతిపత్రాన్ని అందజేస్తారు. ఈ సందర్భంగా ఈ కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలంటే.. థర్డ్ పార్టీ విచారణ చేయాల్సిన ఆవశ్యకతను గవర్నర్కు వైఎస్సార్సీపీ నేతలు వివరిస్తారని సమాచారం.
నేడు గవర్నర్ను కలవనున్న వైఎస్సార్సీపీ నేతలు
Published Thu, Nov 1 2018 5:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement