గౌరవ భృతి ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

గౌరవ భృతి ఇవ్వాలి

Published Sun, Feb 11 2018 7:08 AM

people sharing their sorrows to ys jagan - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): ‘అయ్యా.. మేం రేషన్‌ డీలర్‌లుగా పనిచేస్తున్నాం. కూలీలను పెట్టుకుని నిత్యావసర సరుకులను ప్రజలకు పంపిణీ చేస్తున్నాం. దీనికి ప్రతిగా మాకు ప్రభుత్వం నుంచి కమీషన్‌ అందుతోంది. ఈ డబ్బు ఇంటి బాడుగకు కూడా సరిపోవడం లేదు’ అంటూ వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయారు. కేజీ బియ్యానికి రూ.70 పైసలు మాత్రమే ఇస్తున్నారని, ఆ డబ్బు ఇంటి బాడుగకే సరిపోవడంతో పని వారికి జీతం, కరెంటు బిల్లులను చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు గౌరవ వేతనం అందజేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జననేతను కోరారు.

Advertisement
Advertisement