Sakshi News home page

న్యాయం చేయాలి

Published Thu, Feb 15 2018 6:35 AM

people sharing their sorrows to ys jagan - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): ‘సార్‌.. ఉన్నత చదువులు చదివిన మేము ప్రభుత్వ ఆసుపత్రులలో సీనియర్‌ రెసెడెన్షియల్‌గా విధులు నిర్వహిస్తున్నాం. రెగ్యులర్‌ ఉద్యోగులకు దీటుగా రోగులకు వైద్యం సేవలందిస్తున్నాం. ఇంత చేస్తున్న మాకు గత ఏడు నెలల నుంచి జీతభత్యాలు అందించడం లేదు’ అని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వెంకటేశ్వర్లురెడ్డి జననేతకు విన్నవించాడు. జీతాలు అందక కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వానికి అనేక సార్లు అర్జీలిచ్చినా ఫలితం లేదని వాపోయాడు.    

Advertisement
Advertisement